ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన వల్మిడి తేజాలైన చెరాలు, కూసోలి, ఎవికు లను జనగామ జిల్లా కలెక్టర్ శ్రీమతి అల్లమరాజు శ్రీ దేవసేన గారు ఘనంగా సన్మానించారు.
చెరాలు: చెరుకు రాములు
కూసోలి: కూటికంటి సోమలింగయ్య
ఎవికు: ఎల్లంభట్ల విజయ్ కుమార్
No comments:
Post a Comment